నిండా ఇరవై సంవత్సరాలు పూర్తికాకముందే ఓ యువకుడికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే రైల్వే పట్టాలపై పడుకొని ఉన్న...
Read moreప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ల ఎక్కువయ్యారు. అమాయకులను ఆసరాగా చేసుకొని వారి దగ్గర నుంచి లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలను సృష్టించి...
Read moreస్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటితో ప్రజలు ఎక్కువ సమయం పాటు కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు ఎక్కువగా విహరిస్తున్నారు. గంటల తరబడి చాటింగ్లు చేస్తున్నారు....
Read moreజీవితంలో ఎన్నో కలలు కని ఆ కలలను నిజం చేసుకోవడానికి అత్తవారింట అడుగుపెట్టిన నవవధువు తన కాళ్ల పారాణి ఆరకముందే కాటికి కాలు చాపింది. పెళ్లి జరిగి...
Read moreమృత్యువు మనకు ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. మనకు చావు దగ్గర పడింది అంటే చీమ కుట్టిన చనిపోతారనేది వాస్తవం. అంత వరకు ఎంతో సంతోషంగా...
Read moreసాధారణంగా కొందరు దొంగలు బంగారు దుకాణాలలో దొంగతనాలకు పాల్పడ్డటం మనం చూస్తుంటాము. అయితే ఈ విధమైనటువంటి దొంగతనాలు రాత్రిపూట జరగడం సర్వసాధారణం. కానీ ఓ బార్యాభర్తలు పట్టపగలే...
Read moreసాధారణంగా అమ్మాయిలకు పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అక్కడ తన కూతురు జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి భావిస్తారు.దురదృష్టవశాత్తు అత్తారింట్లో...
Read moreమనుషుల స్వార్థం కోసం, వారి సంపాదన కోసం అభం శుభం తెలియని చిన్నారులను కూరగాయలను అమ్మినట్టు అమ్ముతున్న ఘటన తాజాగా మధురైలోని ఇదయం అనాధ చిన్నారుల సంక్షేమ...
Read moreవారిద్దరూ మతాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలను ఎదిరించి 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో...
Read moreస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు తాజాగా హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నేరస్థులు మోసం చేసేందుకు కొత్త...
Read more© BSR Media. All Rights Reserved.