వార్తలు
‘పెద్ది’ రిలీజ్ డేట్పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడంతో చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా పాటలు, టీజర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.
అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము వ్యతిరేకమని మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడి సెలబ్రిటీలను వారు ఉక్కిరిబిక్కిరి చేస్తారు. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే ఎదురైంది.
‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్తో కలిసి మహాకాళ్ దర్శనం!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్లో రణ్బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా ఆయన అదే విధంగా కొనసాగుతాడని, ప్రతికూల పరిస్థితుల్లో మానవులు విజయం సాధించగలరని ఆయన మనకు తెలియజేశాడని అన్నారు.
అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని జట్లు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా తమ తొలి మ్యాచ్ను ఆడాయి.
థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్ఫామ్కు బాగా అలవాటు పడ్డారు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు టైం లేదనో, మరే ఇతర కారణాల వల్లో సినిమాను చూడలేకపోతే నెల తరువాత ఓటీటీలో కచ్చితంగా మిస్ అవకుండా చూస్తున్నారు.
విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్లో నిహారిక బోల్డ్ కామెంట్స్!
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్పై తెరకెక్కుతున్న రాకాస చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాజాగా నిర్వహించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ ఇటీవలి కాలంలో ఈమె తన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె మాతృత్వ దశను ఆస్వాదిస్తోంది.













