టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు అందిస్తున్న రూ.349, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్లకు గాను పలు మార్పులు చేర్పులు చేసింది. ఈ రెండు ప్లాన్లకు ఇకపై మరింత డేటా లభించనుంది. అలాగే వీటి వాలిడిటీని కూడా పెంచారు.
రూ.349 ప్లాన్ ద్వారా ఇకపై యూజర్లకు రోజుకు 2.50 జీబీ డేటా లభిస్తుంది. గతంలో 2జీబీ మాత్రమే లభించేది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా వాడుకోవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లైబ్రరీకి ఉచిత యాక్సెస్ లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.
అలాగే రూ.299 ప్లాన్లో గతంలో 28 రోజుల వాలిడిటీ ఉండేది. దాన్ని 30 రోజులకు పెంచారు. దీంతోపాటు యూజర్లకు 30జీబీ ఉచిత డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…