టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ హరిణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరు రైలు పట్టాలపై కనిపించడంతో అతని మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకే రావు సుజన్ ఫౌండేషన్లో సీఈవోగా ఉన్నారు. వీరి కుటుంబం హైదరాబాద్లో నివసించే వారు.
గత వారం రోజుల నుంచి వీరి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడంతో బంధువులు వీరికి ఫోన్ చేసినప్పటికీ స్విచాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో ఇది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేశారని భావిస్తున్నారు.
అయితే గత వారం రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న కుటుంబ సభ్యులు ఏమయ్యారు ? వీరందరూ ఎక్కడికి వెళ్లారు ? వీరి కుటుంబంలో ఏవైనా మనస్పర్థలు వచ్చాయంటూ.. అంటూ.. వివిధ రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా వారం రోజులపాటు కనిపించకుండాపోవడంతో ఈ కుటుంబంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో.. ఇది హత్యా లేక ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…