Nagarjuna : వాట్‌.. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌ను నాగార్జున క‌ల‌ప‌నున్నారా..?

Nagarjuna : గ‌తేడాది అక్టోబ‌ర్‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడాకులు తీసుకుంటున్న‌ట్లు త‌మ త‌మ సోష‌ల్ ఖాతాల ద్వారా వేర్వేరుగా ప్ర‌క‌టించారు. దీంతో ఒక్క‌సారిగా ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు. వీరు ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా క‌ల‌సి మెల‌సి అన్యోన్యంగా ఉన్నారు. అలాంటిది విడాకులు ఎందుకు తీసుకుంటున్నార‌బ్బా.. అని ఫ్యాన్స్ త‌ల‌లో మొల‌క‌లు మొలిచేలా ఆలోచించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వీరి విడాకుల‌కు కార‌ణాలు ఏమిట‌న్న‌ది తెలియ‌లేదు. అయితే కొన్ని కార‌ణాలు మాత్రం ఉన్నాయంటూ.. వార్త‌లు వ‌చ్చాయి. స‌మంత సినిమాలు, సిరీస్‌ల‌లో అలా న‌టించ‌డం ఇష్టం లేకే కుటుంబం ఒత్తిడి మేర‌కు నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చాడ‌ని.. అస‌లు స‌మంత‌కు పిల్ల‌ల‌ను క‌న‌డం ఇష్టం లేద‌ని.. అందుక‌నే విడాకులు ఇచ్చింద‌ని.. ఇలా ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ వీటిని అక్కినేని కుటుంబం, స‌మంత లేదా ఆమె కుటుంబం ఖండించ‌లేదు. అలాగ‌ని విడాకుల‌కు కార‌ణాలు కూడా చెప్ప‌లేదు. అయితే తాజాగా వీరి గురించి ఇంకో వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే..

అక్కినేని నాగార్జున త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌ను క‌ల‌ప‌బోతున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌మంత తల్లిదండ్రుల‌ను కలిసి మాట్లాడార‌ట‌. అయితే వారు సుముఖంగానే ఉన్నార‌ట‌. దీంతో చైతూ, స‌మంత‌ల‌ను త్వ‌ర‌లో నాగ్ క‌లుపుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్త ఇది. క‌నుక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది. అయితే స‌మంత‌, చైతూ క‌ల‌వ‌డం అన్న‌ది దాదాపుగా అసాధ్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే గ‌తంలో సెల‌బ్రిటీ జంట‌లు విడిపోయాక ఎవ‌రి దారు వారు చూసుకుని కొత్త జీవిత భాగ‌స్వాముల‌ను వెతుక్కున్నారే త‌ప్ప‌.. ఇలా విడిపోయి మ‌ళ్లీ క‌ల‌సిన సెల‌బ్రిటీలు చాలా అరుదుగానే ఉన్నార‌నే చెప్పాలి. అయితే ఏమో.. స‌మంత‌, చైతూల విష‌యంలో మిరాకిల్ జ‌ర‌గ‌వ‌చ్చు. వారు క‌ల‌వ‌నూ వ‌చ్చు. క‌నుక అలాంటి స‌మ‌యం వ‌స్తుందా.. అని వేచి చూడాల్సిందే.

Nagarjuna

ఇక విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం స‌మంత గ్లామ‌ర్ షో పెంచ‌డ‌మే కాకుండా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. తాజాగా ఆమె విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి న‌టించ‌నున్న ఖుషి అనే సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అప్ప‌ట్లో వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ ఖుషియే. ఆ టైటిల్‌నే ఇప్పుడు విజ‌య్‌, స‌మంత‌ల సినిమాకు వాడుతున్నారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM