కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ప్రజలందరిని భయాందోళనలోకి నెట్టేసింది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి దశలో కేవలం వృద్ధులకు మాత్రమే కరోనా వ్యాపించగా రెండవ దశలో మాత్రం ఈ మహమ్మారి ఎవరిని వదలడం లేదు.
రెండవ దశ కరోనా వైరస్ వయసులో ఉన్న వ్యక్తులకు మాత్రమే కాకుండా నవజాత శిశువులలో,అదేవిధంగా 1 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన చిన్న పిల్లలలో కూడా వ్యాపిస్తుందని డాక్టర్ దిరెన్ గుప్తా ఓ ప్రకటనలో తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది నవజాత శిశువులు ఆసుపత్రిలో చేరారని డాక్టర్ రీతు సక్సేనా పేర్కొన్నారు.
ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించకపోతే చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని,ముఖ్యంగా చిన్నపిల్లలు నవజాత శిశువులలో ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. 15 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో దాదాపు 30 శాతం మంది యువకులు ఈ మహమ్మారి బారిన పడినట్టు తెలుస్తోంది
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…