తెలంగాణలో గత కొద్ది రోజులుగా వరి ధాన్యం కొనుగోళ్లపై అటు బీజేపీ, ఇటు తెరాస ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. యాసంగిలో కొనుగోలు చేయబోయే వరి ధాన్యంపై స్పష్టతను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం మాత్రం బాయిల్డ్ రైస్ కొనబోమని, రా రైస్ను మాత్రమే కొంటామని చెబుతున్నారు.
ఇక వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో సమావేశం అయ్యారు కూడా. కానీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలను కేంద్రం చెప్పలేదు. దీంతో కేంద్రం సందిగ్ధంలో ఉందని తెరాస ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అయితే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలకప్రకటన చేసింది. తెలంగాణలో యథావిధిగానే ధాన్యం కొంటామని కేంద్రం తెలిపింది. గతంలో చెప్పిన ధరకే ధాన్యాన్ని కొంటామని తెలిపింది. దీంతో వరిధాన్యం కొనుగోలుపై ఉన్న గందరగోళానికి తెర పడినట్లు అయింది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…