భార్యకు భర్త దైవంతో సమానం.. అని పురాణాలు చెబుతున్నాయి. మహిళలు తమ భర్తలను దైవంతో సమానంగా పూజిస్తారు. అయితే ఇక్కడ పూజ అంటే నిజంగా పూజలు చేయరు, కానీ దైవంలా చూస్తారని అర్థం. కానీ ఆ మహిళ మాత్రం నిజంగానే పూజ చేస్తోంది. తన భర్తకు గుడి కట్టించి రోజూ పూజలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన పద్మావతి, అంకిరెడ్డిలు దంపతులు. వారికి శివశంకర్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అయితే 4 ఏళ్ల కిందట అంకిరెడ్డి యాక్సిడెంట్లో చనిపోయాడు. తరువాత కొన్ని రోజులకు అంకిరెడ్డి.. పద్మావతికి కలలో కనిపించి తనకు గుడి కట్టించాలని చెప్పాడట. దీంతో పద్మావతి గుడి కట్టించి అందులో తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. రోజూ పూజలు చేస్తుంటుంది.
ఇక అప్పుడప్పుడు ఆ గుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. భర్త పుట్టిన రోజు నాడు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం కూడా చేస్తుంది. పద్మావతి తల్లి కూడా తన భర్తను ఇలాగే పూజిస్తుంది. అందుకనే పద్మావతి కూడా ఆ విధంగా చేయడం ప్రారంభించింది. ఆమెకు కుమారుడు శివశంకర్ రెడ్డి కూడా సహాయం చేస్తుంటాడు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…