దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో ఓ నూతన రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జయంతి రోజున ఆమె పార్టీని ప్రకటించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. వైఎస్కు నివాళులు అర్పించిన అనంతరం ఆమె హైదరాబాద్కు వచ్చి అధికారికంగా పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.
అయితే షర్మిల రాజకీయ పార్టీపై ఆమె సోదరుడు, సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలపై జగన్ వ్యాఖ్యలు చేశారు. తాము పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉండాలనుకుంటున్నామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టడం తమకు ఇష్టం లేదని జగన్ అన్నారు. షర్మిల పార్టీపైనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. రేపు ఎవరైనా షర్మిల పార్టీ గురించి సీఎం జగన్ను అడిగితే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండాలనే జగన్ ఇప్పుడు ఈ విధంగా అని ఉంటారని, దీంతో ఇకపై ఎవరూ ఆ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావనకు తేకుండా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…