ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రమైన రూపం దాలుస్తూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడీ షాప్ యజమాని అనారోగ్యంతో బాధపడుతుండగా అతను కరోనా పరీక్షలు చేయించుకున్నాడు.
కరోనా నిర్ధారణ పరీక్షల అనంతరం ఆ షాపు యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. ఇదే విషయమే వైద్యసిబ్బంది అతనికి ఫోన్ చేసి మీకు కరోనా పాజిటివ్ అని చెప్పగా.. అటువైపునుంచి షాపు యజమాని”పకోడీ రుబ్బు ఉందమ్మా ఇప్పుడే రుబ్బేసున్నాము అది అయ్యాక వస్తానమ్మా”అని సమాధానం చెప్పడంతో వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
బాధితుడి మాటలు విన్న వైద్య అధికారి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ షాపు యజమానికి నాలుగు చివాట్లు పెట్టి అతనిని 108 లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…