భూమిపై అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. కానీ కొందరికి కష్టాలు, కన్నీళ్లు నిత్యం పలకరిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో వారు ముందుకు సాగుతారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. ఆ బాలుడు కూడా సరిగ్గా ఇలాగే చేస్తున్నాడు.
అహ్మదాబా్లోని మణినగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఓ 14 ఏళ్ల బాలుడు దహీ కచోరీ అమ్ముతుండడం ఓ ఫుడ్ బ్లాగర్ కంట పడింది. దోయాష్ పత్రబె అనే ఫుడ్ బ్లాగర్ ఆ బాలుడి వద్ద దహీ కచోరీ కొని తిన్నాడు. తరువాత ఆ బాలుడి గురించి ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఆ బాలుడు కుటుంబాన్ని పోషించడం కోసం అలా రోడ్డు పక్కన ఆహారం అమ్ముతున్నాడని, అతనికి దాతలు సహాయం చేయాలని దోయాష్ పోస్ట్ పెట్టాడు. దీంతో చాలా మంది పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ బాలుడికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఓ దశలో ఆ బాలుడు తన దీనగాథ చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. అయితే.. ఆ బాలున్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తుండడం విశేషం. ఆ బాలుడికి చెందిన ఈ వార్త అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…