జీడిపప్పు.. దీన్నే కాజు అని కూడా అంటారు. ఇవి సాలిడ్గా ఉంటాయి. మృదువుగా చక్కని రుచిని కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వేస్తుంటారు. మసాలా వంటకాలతోపాటు స్వీట్లలోనూ జీడిపప్పును వేస్తుంటారు. దీంతో వాటికి చక్కని రుచి వస్తుంది. జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తింటే ఎంతో శక్తి లభిస్తుంది. అయితే జ్ఞాపకశక్తి పెరగాలని చూసే వారు, మెదడు యాక్టివ్గా చురుగ్గా మారాలని అనుకునే వారు ఈ పప్పును ఉదయం పరగడుపునే తినాల్సి ఉంటుంది.
4 జీడిపప్పును ఉదయం పరగడుపున తినాలి. తరువాత వెంటనే ఒక టీస్పూన్ తేనెను తీసుకోవాలి. ఇలా 1 నెలలో 15 రోజుల పాటు చేయాలి. 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 15 రోజులు చేయాలి. దీంతో మెదడు కణాలకు శక్తి లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత రెట్టింపవుతుంది. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది.
జీడిపప్పును అలా పరగడుపున తినడం వల్ల మెమొరీ పవర్ పెరగడమే కాదు, జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఇలా తినడం మంచిది. దీంతోపాటు శరీరంలో పీహెచ్ స్థాయిలు తగ్గుతాయి. జీడిపప్పులో ఉండే అనేక రకాల బి విటమిన్లు మెమొరీ పవర్ను పెంచుతాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…