ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో గొడవపడి తన 3 నెలల పసికందును చిదిమేశాడు. ఢిల్లీలోని సమతా విహార్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీలోని సమతా విహార్లో నివాసం ఉంటున్న రవి రాయ్ (26) గత కొంత కాలంగా ఎలాంటి పనిచేయకుండా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్య సమీపంలో ఉన్న ఆదాజ్పూర్ మండీలో ఉద్యోగం చేస్తోంది. అయితే వారు సమతా విహార్కు ఒక నెల కిందటే వచ్చారు.
ఏ పని చేయకుండా ఇంట్లో ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఉద్యోగం వెదుక్కోమని భార్య రోజూ చెబుతుండేది. దీంతో ఇద్దరికీ కొంత కాలంగా రోజూ గొడవలు అవుతుండేవి. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు వీరు గొడవపడ్డారు. అయితే పట్టరాని కోపం వచ్చిన రవి తన 3 నెలల కుమారున్ని గోడకేసి బలంగా కొట్టాడు.
ఈ క్రమంలో ఆ పసికందు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. తల్లి ఇరుగు పొరుగు సహాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి రవి రాయ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…