కేవలం ఫోన్ లో ఎక్కువగా మాట్లాడొద్దని తన తల్లి కూతురిని హెచ్చరించేందుకుగాను ఆ కూతురు తల్లికి కడుపుకోతను మిగిల్చింది. కేవలం తన తల్లిదండ్రులు తనని మందలించారన్న కోపంతోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్ కేసర్ సమీపంలో చోటు చేసుకుంది. ఘట్ కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల మేరకు..
మహబూబ్నగర్ జిల్లా ఉంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల ఒక కుమార్తె కుమారుడు కలరు. వీరు అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. విష్ణు హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన కూతురు స్రవంతి పదవ తరగతి పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం కాలేజీలు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉన్న స్రవంతి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ గడిపేది.ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు తనని ఫోన్లో మాట్లాడడం తగ్గించమని చెప్పారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోక పోవడంతో శుక్రవారం రాత్రి తన తల్లిదండ్రులు గట్టిగా మందలించారు.
ఈ విధంగా తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి శుక్రవారం రాత్రి పడుకున్న సమయంలో కిరోసిన్ డబ్బా చేతపట్టుకొని తల్లిదండ్రులు బయటకు రాకుండా తలుపు బయట గడియ పెట్టి సమీప కాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మరుసటి రోజు ఉదయం వాకింగ్ వెళ్లిన స్థానికులు సగం కాలిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటన స్థలం వద్ద సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…