ఫోన్లకు చార్జింగ్ పెట్టి వాటితో మాట్లాడుతూ ఇప్పటికే అనేక సంఘటనల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. కొందరు అలాంటి సందర్బాల్లో చనిపోయారు కూడా. అయితే తాజాగా ఓ బాలుడు కూడా ఇలాగే చనిపోయాడు. బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతుండగా.. అది ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలలోకి వెళితే..
రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న చౌము అనే ప్రాంతంలోని ఉదయ్పురియా అనే గ్రామానికి చెందిన రాకేష్ నగర్ అనే బాలుడు శుక్రవారం బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో ఇంకో వ్యక్తితో కాల్లో మాట్లాడుతున్నాడు. ఉన్నట్లుండా సడెన్గా ఆ ఇయర్ ఫోన్స్ పేలాయి. దీంతో రాకేష్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా అతను బ్లూటూత్ పేలి గాయాలు అవడంతోపాటు కార్డియాక్ అరెస్టు వల్ల చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. అయితే ఫోన్లకు చార్జింగ్ పెట్టి వాటిలో మాట్లాడుతుండగా అవి పేలి కొందరు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ బ్లూటూత్ పేలి ఒకరు చనిపోవడం దేశంలో బహుశా ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…