భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటితో 74 సంవత్సరాలు పూర్తి అయి 75 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకున్నారు.ఈ క్రమంలోనే దేశభక్తికి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఉపయోగించినటువంటి పోస్టేజ్ స్టాంపులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే అప్పటి పోస్టేజ్ స్టాంపును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ ద్వారా ఈ పోస్టును షేర్ చేస్తూ ఈ స్టాంపును మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా విడుదల చేశారని చెబుతూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటిలో విడుదల చేసిన ఈ స్టాంపులో మువెన్నల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ స్టాంపు పై1947 ఆగస్టు 15 అని రాసి ఉంది. అలాగే జై హింద్ అనే హిందీ అక్షరాలతో ఈ స్టాంపు పై రాసి ఉంది. ఈ స్టాంపులు 1947 నవంబర్ 21న విడుదల చేశారు. అప్పట్లో ఈ స్టాంపు విలువ మూడున్నర అణాలు దీనిని విదేశీయుల కోసం ఏర్పాటు చేశారు. ఇకపోతే 75 వ స్వాతంత్ర వేడుకలను చేయడం కోసం ఏర్పాట్లు అన్నిటిని అధికారులు పూర్తి చేశారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…