ప్రమాదాలు అనేవి మనకు చెప్పివారు. చెప్పకుండానే వస్తాయి. అయితే అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు కొందరు లక్కీగా బయట పడుతుంటారు. అక్కడ కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఓ కుటుంబం మొత్తం నేలపై కూర్చుని ఎంతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుండగా.. వారి మీద సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. కానీ అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు.
వియత్నాంలోని బాక్ నిహ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబంలోని 6 మంది నేలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడి వారి మీద పడింది. కానీ ఆశ్చర్యకరంగా ఎవరికీ ఏమీ కాలేదు.
అయితే ఆ ఫ్యాన్ ను ఆ కుటుంబ పెద్ద తీసి పక్కన పెట్టగా, వారు తిరిగి భోజనం కొనసాగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ సంఘటన జూలై 8, 2021న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోకు ఇప్పటికే 50వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ బతికి బయట పడ్డారు.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…