ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆ యాప్ లో వినియోగదారులు చిన్న మొత్తాల్లో రుణాలను తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పేటీఎం.. పోస్ట్ పెయిడ్ మినీ పేరిట ఓ సర్వీస్ను ప్రారంభించింది. దీని ద్వారా రూ.250 నుంచి రూ.1000 వరకు చిన్న మొత్తాల్లో రుణాలను అందిస్తారు.
ఈ సేవకు గాను పేటీఎం సంస్థ ఆదిత్య బిర్లా సంస్థతో భాగస్వామ్యం అయింది. వినియోగదారులు తమ పేటీఎం యాప్లో ఈ సేవను పొందవచ్చు. దీని ద్వారా తీసుకున్న రుణంతో మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చు. బిల్లు చెల్లింపులు చేయవచ్చు. డీటీహెచ్ రీచార్జిలు, గ్యాస్ బుకింగ్, విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.
ఇప్పటికే పేటీఎంలో పోస్ట్ పెయిడ్ పేరిట సర్వీస్ అందుబాటులో ఉంది. కానీ ఈ మినీ సర్వీస్తో తక్కువ మొత్తంలో రుణాలను అందిస్తారు. ఇక ఈ రుణానికి ఎలాంటి వడ్డీ ఉండదు. వినియోగదారులు రుణం పొందిన తరువాత 30 రోజుల్లోగా చెల్లించాలి. ఇక స్వల్ప మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేస్తారు. యాక్టివేషన్ చార్జిలు కూడా లేవు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…