ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆ యాప్ లో వినియోగదారులు చిన్న మొత్తాల్లో రుణాలను తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పేటీఎం.. పోస్ట్ పెయిడ్ మినీ పేరిట ఓ సర్వీస్ను ప్రారంభించింది. దీని ద్వారా రూ.250 నుంచి రూ.1000 వరకు చిన్న మొత్తాల్లో రుణాలను అందిస్తారు.
ఈ సేవకు గాను పేటీఎం సంస్థ ఆదిత్య బిర్లా సంస్థతో భాగస్వామ్యం అయింది. వినియోగదారులు తమ పేటీఎం యాప్లో ఈ సేవను పొందవచ్చు. దీని ద్వారా తీసుకున్న రుణంతో మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చు. బిల్లు చెల్లింపులు చేయవచ్చు. డీటీహెచ్ రీచార్జిలు, గ్యాస్ బుకింగ్, విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.
ఇప్పటికే పేటీఎంలో పోస్ట్ పెయిడ్ పేరిట సర్వీస్ అందుబాటులో ఉంది. కానీ ఈ మినీ సర్వీస్తో తక్కువ మొత్తంలో రుణాలను అందిస్తారు. ఇక ఈ రుణానికి ఎలాంటి వడ్డీ ఉండదు. వినియోగదారులు రుణం పొందిన తరువాత 30 రోజుల్లోగా చెల్లించాలి. ఇక స్వల్ప మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేస్తారు. యాక్టివేషన్ చార్జిలు కూడా లేవు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…