మొబైల్స్ తయారీదారు పోకో.. పోకో ఎఫ్3 జీటీ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్ను రూపొందించారు.
పోకో ఎఫ్3 జీటీ ఫీచర్లు
- 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్
- 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11
- 64, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్, యూఎస్బీ టైప్ సి
- డాల్బీ అట్మోస్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ
- 5065 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గా ఉంది. ఈ ఫోన్ను జూలై 26వ తేదీ నుంచి విక్రయించనున్నారు.