సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిందని, రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు శ్రమిస్తానని రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. సీఎం కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తామన్నారు.
జూబ్లీ హిల్స్లోని క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను గద్దె దించితేనే అమరులు, రైతులు, నిరుద్యోగుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ తల్లికి తెరాస నుంచి విముక్తి కల్పించేందుకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు పీసీసీ పదవిని అప్పగించారని అన్నారు.
తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వగానే ప్రగతి భవన్ లో ప్రతిపక్ష నేతలకు తలుపులు తెరుచుకున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. యువ ప్రతినిధి ఉండాలనే ఆలోచనతోనే సీనియర్లతో చర్చించి అధిష్టానం తనకు ఈ పదవిని అప్పగించిందని అన్నారు. పేదల సమస్యలపై పోరాడేందుకు అవకాశం లభించిందని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…