సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిందని, రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు శ్రమిస్తానని రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. సీఎం కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తామన్నారు.
జూబ్లీ హిల్స్లోని క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను గద్దె దించితేనే అమరులు, రైతులు, నిరుద్యోగుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ తల్లికి తెరాస నుంచి విముక్తి కల్పించేందుకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు పీసీసీ పదవిని అప్పగించారని అన్నారు.
తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వగానే ప్రగతి భవన్ లో ప్రతిపక్ష నేతలకు తలుపులు తెరుచుకున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. యువ ప్రతినిధి ఉండాలనే ఆలోచనతోనే సీనియర్లతో చర్చించి అధిష్టానం తనకు ఈ పదవిని అప్పగించిందని అన్నారు. పేదల సమస్యలపై పోరాడేందుకు అవకాశం లభించిందని అన్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…