తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పది పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 1-9 తరగతుల విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండా వారిని పాస్ చేస్తూ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షలు లేకుండా 1నుంచి 9వ తరగతి చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఎప్పుడు తెరిచేది అనే విషయం గురించి కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జూన్ 1వ తేదీన ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాదికి ఏప్రిల్ 26న విద్యా సంవత్సరం చివరి దినంగా ప్రకటిస్తూ ఏప్రిల్ 26 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…