భయంకరమైన కరోనా మహమ్మారి బారిన పడి దేవుడి దయవల్ల బతికి బట్ట కడుతుంటే బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు మరోసారి వెంటాడుతోంది. కరోనా నుంచి పోరాడి బయటపడిన వారు బ్లాక్ ఫంగస్ వల్ల మరణిస్తున్నారు. ఫంగస్ ఏర్పడటం వల్ల కళ్ళు, దవడ, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురవుతున్నాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది చూపును కోల్పోవడమే కాకుండా కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన 42సంవత్సరాల గురజాల అంజల్ రెడ్డి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. గత నెల 22న కరోనా బారిన పడిన అంజల్ రెడ్డికి నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నెల 10వ తేదీన అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అంజల్ రెడ్డికి కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ సోకడంతో ఈనెల 11వ తేదీన అతని దవడ, కన్నును వైద్యులు తొలగించారు. దీంతో అంజల్ రెడ్డి హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటూనే ఆదివారం మృతి చెందాడు. ఈ విధంగా వల్ల మరణించడంతో ప్రజలలో మరింత భయాందోళనలు కలుగుతున్నాయి.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…