T20 World Cup 2021 : ఎంతో ప్రతిష్టాత్మక మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలు కావడంతో ఇప్పుడందరూ భారత ప్లేయర్లను దారుణంగా విమర్శిస్తున్నారు. అభిమానులు అయితే కెప్టెన్గా రోహిత్ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భారత ఆటగాళ్లు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.
అయితే టీమిండియాను విమర్శిస్తున్న వారిలో తాజాగా పాక్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా చేరిపోయాడు. భారత ఆటగాళ్లపై అక్తర్ ఘాటు విమర్శలు చేశాడు. భారత ప్లేయర్లు క్రికెట్ ఆడేది ఇన్స్టాగ్రామ్లోనా.. లేక మైదానంలోనా ? అని విమర్శించాడు. టాస్ ఓడిపోయామని చెప్పి భారత్ రెండు మ్యాచ్లను వదిలేసుకుందని ఆరోపించాడు. కనీసం పోరాట పటిమను కూడా చూపలేదన్నాడు.
కొందరు ప్లేయర్లు బాగానే ఆటతీరును ప్రదర్శించినా.. జట్టులో చాలా మంది విఫలం అయ్యారని.. ఇదే విధంగా ముందుకు సాగితే ఆఫ్గనిస్థాన్తో జరిగే మ్యాచ్లో భారత్ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నాడు. కాగా భారత్ బుధవారం ఆఫ్గనిస్థాన్తో తలపడనుంది. ఇప్పటికే సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న భారత్ అద్బుతాలపైనే ఆశలు పెట్టుకుంది. అవి జరిగితే కానీ.. భారత్ సెమీస్ కు వెళ్లే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…