Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం చాలా మంది సమంతనే తిట్టారు. ఇక కొన్ని యూట్యూబ్ చానల్స్ అయితే సమంత గురించి దారుణంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే మొదట్లో కామ్గానే ఉన్న సమంత.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సదరు యూట్యూబ్ చానల్స్కు పరువు నష్టం దావా నోటీసులు పంపించింది. దీంతో ఆ కేసును కోర్టు విచారించనుంది.
సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ వంటి యూట్యూబ్ ఛానెల్స్తో పాటు వెంకట్రావు అనే లాయర్ పై సమంత పరువు నష్టం దావా వేసింది. ఇక ఆమె తరఫున బాలాజీ అనే హైకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు.
తన వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ ఆయా యూట్యూబ్ చానల్స్ ప్రసారం చేసిన కథనాలపై చర్యలు తీసుకోవాలని సమంత పిటిషన్లో పేర్కొంది. అయితే ఇలాంటివన్నీ సినిమావాళ్లకు సహజమే అని.. కొంత కాలం అయితే అంతా సద్దుమణుగుతుందని.. అనవసరంగా ఇలాంటి విషయాలను పట్టించుకోవద్దని.. కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు సమంతకు సూచించారట. అయినప్పటికీ ఆమె వారిపై న్యాయ పోరాటం చేసే దిశగానే ముందుకు సాగుతుండడం విశేషం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…