Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. చార్జిలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇతర టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు చార్జిలను పెంచాయి. దీంతో అదే బాటలో జియో కూడా చార్జిలను పెంచినట్లు తెలిపింది. ఇకపై పెంచిన చార్జిలను వసూలు చేయనున్నారు. మొత్తం ప్లాన్లపై 21.3 శాతం మేర చార్జిలను పెంచినట్లు జియో తెలియజేసింది.
కాగా జియోఫోన్ యూజర్లు బేస్ ప్లాన్కు గాను ఇకపై రూ.91 చెల్లించాలి. అలాగే ఇతర వినియోగదారులు బేస్ ప్లాన్ కోసం ఇకపై రూ.155 చెల్లించాలి. ఇందులో 300 ఎస్ఎంఎస్లు వస్తాయి. రోజుకు 2జీబీ డేటాను ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఇక పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జిలను డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తామని జియో ప్రకటించింది. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన చార్ట్ను చూసి పెంచిన చార్జిల వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…