కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు ఎటువంటి వారిపై కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందనే విషయం గురించి పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో భాగంగా అధికంగా శాఖాహారులకు, ధూమపానం చేసేవారికి, O రక్త గ్రూపు ఉన్నవారికి కరోనా ముప్పు తక్కువేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) దేశవ్యాప్తంగా సెరోసర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 40 సీఎస్ఐఆర్ ల్యాబొరేటీల సిబ్బంది, వారి కుటుంబసభ్యులు మొత్తం 10,427 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలోనే శాఖాహారులలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని వారు నిర్ధారించారు. శాకాహారులు తీసుకునే ఆహారంలో అధిక భాగం ఫైబర్ ఉండటం వల్ల ఇది కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
A,AB రకం రక్త గ్రూపు వారితో పోలిస్తే O రకం రక్త గ్రూప్ వారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశం తక్కువ అని వెల్లడించారు. కరోనా శ్వాస వ్యవస్థ పై దాడి చేసే వ్యాధి అయినప్పటికీ శ్లేష్మం ఉత్పత్తిని పెంచటంలో ధూమపానం వాటిని రక్షించడంలో ముందువరుసలో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.కరోనా సంక్రమణపై ధూమపానం, నికోటిన్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వీటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు.
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…