దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రళయం సృష్టించడంతో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. మరికొంతమంది వ్యాధి నుంచి కోలుకునప్పటికీ ఇతర అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారు కంటి చూపు కోల్పోతున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.
తాజాగా గుజరాత్ లోని సూరత్లో ఏకంగా 8 మంది కంటిచూపు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఫంగస్ బారినపడి సుమారు 40 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు.సూరత్లో కంటిచూపు పోయిందని 8 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. తమ కంటిచూపు మందగించిందని వైద్యులను సంప్రదించగా వైద్యులు పరిశీలిస్తే బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్) అనేది రావడంతో వారి చూపు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
ఈ విధమైనటువంటి ఫంగస్ ఏర్పడటం వల్ల ఎంతో ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా రక్తపోటు,షుగర్ వంటి వ్యాధుల సమస్యతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయనీ డాక్టర్లు చెబుతున్నారు.ఈ ఫంగస్ వల్ల కొందరు కంటి చూపు కోల్పోగా మరి కొందరిలో మరణం కూడా సంభవిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…