Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం విశేష ఆదరణ దక్కించుకుని దూసుకుపోతోంది. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో కోటి రూపాయలను గెలుచుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి కేవలం కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, సమంత, డైరెక్టర్ కొరటాల శివ, రాజమౌళిలు హాజరై ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు. ఇక ఈ కార్యక్రమానికి మహేష్ బాబు వస్తున్నారు అంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహేష్ ఎంతో అద్భుతంగా గేమ్ ఆడారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ కార్యక్రమం ద్వారా 25 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలియడంతో మహేష్ అభిమానులు, అటు ఎన్టీఆర్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు ఒకే వేదికపై సందడి చేస్తుంటే ఈ కార్యక్రమం రేటింగ్స్ కూడా అమాంతం పెరిగిపోతాయని చెప్పవచ్చు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…