భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న సంస్థ కోల్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను తెలియజేసింది. వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న 588 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆసక్తి గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక గేట్ స్కోరు ఆధారంగా జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించి ఈ వెబ్సైట్ ద్వారానే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.coalindia.in/ . ఎలక్ట్రికల్ విభాగంలో 117, మెకానికల్ విభాగంలో 134, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 15, జియాలజీ విభాగంలో 12, సివిల్ 57 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
పోస్ట్ ను బట్టి వివిధ విద్యార్హతలు ఉన్నాయి. 2021 ఆగస్టు 4వ తేదీకి 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ కోల్ ఇండియా అభ్యర్థులు ఎటువంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు 1000 రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 9వ తేదీని దరఖాస్తు స్వీకరణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…