ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో దంపతులు కొందరు చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన అక్కడ కూడా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పూణెలోని అంబేగావ్ ఏరియాకు చెందిన గహినినాథ్ సరవడె (33)కి, ప్రతీక్ష (23) అనే మహిళకు 2019లో వివాహం అయింది. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తుండేవి. ఈ క్రమంలోనే తాజాగా అతను ఒక రోజు రాత్రి ఇంటికి భార్యకు చెప్పకుండా పానీ పూరీ పార్శిల్ తెచ్చాడు.
అయితే అప్పటికే వంట పూర్తి చేశానని, అదంతా ఎవరు తింటారని, అసలు తనకు చెప్పకుండా పానీ పూరీ ఎందుకు తెచ్చావని.. ప్రతీక్ష తన భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో పోలీసులు గహినినాథ్ పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…