ఎక్కడైనా మృతదేహాన్ని పూడ్చడం లేదా దహనం చేస్తుంటారు. కానీ ఓ చోట మృతదేహాన్ని దారుణంగా తలకిందులుగా వేలాడదీశారు. ఇంతకీ అలా ఎందుకు చేశారంటే.. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జోగిపుర గ్రామానికి చెందిన భన్వర్ లాల్ బంజారా అనే వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్లడంతో ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో ఈ విషయం పోలీసులకు, అక్కడున్న గ్రామస్తులకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు.
కొందరు అతడి మృతదేహాన్ని బయటకు తీసి దాన్ని ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. అలా చేయడం వల్ల నీరు బయటికి వస్తుందని దాంతో బతికే అవకాశం ఉండవచ్చని గ్రామస్తులు తెలియజేయడంతో అక్కడున్న పోలీసులు కూడా గ్రామస్థుల మాటలకు అడ్డు చెప్పలేకపోయారు. అలా 30 నిమిషాల పాటు మృతదేహాన్ని ఉంచి ఊపారు. ఎటువంటి ఫలితం లేకపోయే సరికి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు.
ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. అక్కడున్న వారందరూ కోవిడ్ నిబంధనలు పాటించలేదని.. అక్కడున్న కొందరు పోలీసులు కూడా ఈ ఘటన పట్ల స్పందించకపోయేసరికి వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీస్ అవుట్ పోస్ట్ ఇంచార్జ్ స్సందిస్తూ ఆ గ్రామస్తులు తాను ఎంత చెప్పినా వినలేదని.. అతడు బతుకుతాడని అలా చేశారని తెలిపారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…