ప్రస్తుత తరుణంలో రోజు రోజుకూ ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మనుషులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పరువు కోసం ప్రజలు ఎంతో తాపత్రయ పడుతున్నారు. ఇంటి పరువు పోతుంది అంటే సొంత వాళ్లను కూడా చంపడానికి వెనకాడటం లేదు. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు సైతం పరువు కోసం హత్య చేసే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఇలాంటి పరువు హత్య ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్లోని మీరట్ సర్ధనా ప్రాంతంలో మృతురాలి తల్లి షహనో తన భర్త నుంచి విడాకులు తీసుకొని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే తన మొదటి భర్త సంతానమైన ఆరీఫ్, సమ్రీన్ తన తండ్రి సంరక్షణలోనే పెరుగుతున్నారు. కాగా సమ్రీన్ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తితో ఎంతో చనువుగా మెలుగుతూ ఉండేది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఆమె ప్రవర్తన మార్చుకోవాలంటూ ఆమెను గట్టిగా హెచ్చరించారు.
తమ కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి అతనితో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్న సమ్రీన్ పై ఆమె అన్న ఆరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిద్రపోతున్న ఆమెపై నాటు తుపాకీతో కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్వయంగా లొంగిపోయాడు. ఈ క్రమంలోనే అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…