రాజస్థాన్లోని జోధ్ పూర్లో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తానని అడిగినందుకు ఆగ్రహించిన భర్త తన భార్యను దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ముక్కు కోసేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని జోధ్ పూర్ పరిధిలో ఉన్న లునావస్ అనే గ్రామంలో భూమా రామ్, దేవి (25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి దేవి తన పుట్టింటికి వెళ్లి వస్తానని తన భర్తను అడుగుతూ వస్తోంది. అందుకు అతను కూడా మొదట అంగీకారం తెలిపాడు. కానీ తాజాగా ఏమైందో తెలియదు కానీ.. తన భార్య పుట్టింటికి వెళ్లి వస్తానని అడిగితే వద్దన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఇద్దరి మధ్య ముందుగా మాటల యుద్ధం జరిగింది. అయితే చివరకు ఆవేశం పట్టలేని భూమా రామ్ తీవ్ర ఆగ్రహంతో కత్తి తీసుకుని తన భార్య ముక్కు కోశాడు. ఈ విషయం గమనించిన ఇరుగు పొరుగు వారు దేవిని హాస్పిటల్కు తరలించారు. దేవి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని భూమా రామ్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…