మంచు లక్ష్మీ ప్రసన్న నటిగా నిర్మాతగా అందరికీ సుపరిచితమే. లక్ష్మీ మంచు ఇదివరకే ఎన్నో టాక్ షోలను నిర్వహించింది. ఇక తాజాగా ఈమె “ఆహా భోజనంబు” అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఓటీటీ వేదిక అయినటువంటి ఆహా యాప్ ద్వారా ప్రసారమవుతుంది. ఈ యాప్ ద్వారా ఇదివరకే ఎన్నో టాక్ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమా ప్రేక్షకులను సందడి చేస్తోంది.
తాజాగా మంచు లక్ష్మి “ఆహా భోజనంబు”అనే కార్యక్రమం ద్వారా సందడి చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమం రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ రకుల్ ప్రీతి ఈ కార్యక్రమానికి వచ్చి తమదైన శైలిలో వంటలు చేస్తూ వినోదాన్ని పంచారు. తాజాగా ఈ కార్యక్రమానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు.
“ఆహా భోజనంబు” భోజన కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వంటను వండి అనేక విషయాలను ఎంతో సరదాగా ముచ్చటించారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఆహా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్ట్ 6న ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి అఖిల్, మంచు విష్ణు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు సైతం రానున్నట్లు సమాచారం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…