గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో నటుడు సోనూసూద్ ఎంత మందికి సహాయం చేశాడో అందరికీ తెలిసిందే. సోనూసూద్ అలా చేయడం వల్ల రీల్ లైఫ్ కాదు, రియల్…
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగించారు.…
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురి చేస్తున్నాయి.రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రం కావడంతో ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు…
మొబైల్స్ తయారీదారు ఐక్యూ భారత్లో కొత్తగా ఐక్యూ7 5జి (iQOO 7 5G) పేరిట ఓ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో 6.62 ఇంచుల ఫుల్…
విజయవాడలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొనే భక్తులకు ఆలయ కమిటీ పలు ముఖ్య ఆదేశాలను జారీ చేసింది.కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచే అమ్మవారి ఆలయంలో ఆంక్షలు…
ప్రస్తుతం మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనా రోగుల అర్థ నాదాలు వినిపిస్తున్నాయి. స్మశాన…
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రళయం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కొద్దిగా జలుబు, దగ్గు అనిపించిన ప్రజలు కరోనా పరీక్షల…
సాధారణంగా మన భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో అలంకరించుకునే వస్తువులు వరకు ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం…
అహ్మదాబాద్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 21వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని…
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు ఎటువంటి వారిపై కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందనే విషయం గురించి పరిశోధనలు జరిపారు. ఈ…