ఆసక్తికరమైన వీడియోలను, వార్తలను షేర్ చేయడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అలాంటి ఇంకో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు బైక్ మీద తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతంలోని రోడ్డులో వెళ్తుండగా వారికి రోడ్డు మధ్యలో మూడు ఎలుగు బంట్లు కనిపించాయి. అయితే వారు బైక్ మీదే వాటికి ఇంకొంచెం దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మూడు ఎలుగుబంట్లలో ఒకటి వారి గమనించి ఒక్క సారిగా బైక్ వద్దకు దూసుకొచ్చింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో రికార్డు కాలేదు. కానీ చివరి వరకు చూస్తే థ్రిల్ కలగడం ఖాయం.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఇప్పటికే దానికి 52వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆ వీడియోను చూసి థ్రిల్గా ఫీలవుతున్నారు. వీడియోను చివరి వరకు చూస్తే షాక్ తగలడం ఖాయం అని చాలా మంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…