Radhe Shyam : బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతో మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశానికి చిత్రబృందం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 15 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి అత్యంత కీలకంగా మారనుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్న ఉద్దేశంతో ఈ సన్నివేశానికి రూ.50 కోట్లు ఖర్చు చేసి మరీ తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సన్నివేశం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సన్నివేశం కోసం చేసిన ఖర్చులు తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఆ సన్నివేశం ఎలా ఉంటుందో అంటూ ఎంతో ఆతృత పడుతున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…