మే 8న అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటారు. కానీ ఈ మాతృ దినోత్సవం రోజున ఓ తల్లికి ఎంతో అవమానం జరిగింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో తెలిసిందే. ఈ క్రమంలోనే రాజస్థాన్లోని ఝహల్వార్లో ఓ మహిళ కరోనా బారిన పడింది.
ఈమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మాతృ దినోత్సవం రోజున మరణించింది.అయితే ఈమెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి ఆస్పత్రి అధికారులు నిరాకరించారు.ఆ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆ తల్లి కొడుకులు, బంధువులు ఎంత వేడుకున్నా అధికారుల మనసు కరగలేదు.
ఈ క్రమంలోనే గ్రామస్తులు కూడా తన తల్లి అంతిమ సంస్కారాలకు సహకరించకపోవడంతో చేసేదేమీ లేక ఆ తల్లి పిల్లలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే తోపుడు బండిపై తన తల్లి శవాన్ని ఉంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశాన వాటికకు ఆ తల్లి మృతదేహాన్ని తోపుడు బండి పైన తీసుకెళ్లి దహన సంస్కరణలు నిర్వహించారు. ఈ విధంగా మాతృ దినోత్సవం రోజునే ఈ తల్లికి ఎంతో అవమానం జరిగింది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…