దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కొందరు కరోనా సోకిన వారికి ఆయుర్వేదం మందులను వాడుతున్నారు. తాజాగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న కరోనా రోగులకు గోమూత్రంతో తయారుచేసిన మందులను పంపిణీ చేస్తూ వారికి చికిత్స చేస్తున్న ఘటన గుజరాత్లో బనస్కాంత జిల్లాలో చోటుచేసుకుంది.ఇక్కడ కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు గల వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కోవిడ్ సెంటర్కు వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో 7 బాధితుల కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ బాధితుల కోసం ఆవు పాలు, నెయ్యి,గోమూత్రంతో తయారు చేసినటువంటి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తూ కరోనాకు చికిత్స చేస్తున్నట్లు గోశాల ట్రస్టీ మోహన్ జాదవ్ తెలిపారు. మే 5వ తేదీన ఈ కేర్ సెంటర్ ప్రారంభించగా ఇప్పటివరకు ఏడుగురు కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సెంటర్లో కరోనా చికిత్స కోసం బాధితుల నుంచి ఎటువంటి డబ్బులు లేకుండా ఉచితంగా 24 గంటలపాటు సేవలు చేస్తున్నామని మోహన్ జాదవ్ తెలిపారు.ఇద్దరు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కరోనా రోగులు 24 గంటల పాటు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…