కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే రోజురోజుకు కరోనా కేసులతో పాటు కరోనా కొత్త లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి గురించి మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే చిగుళ్ళు వ్యాధి సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారిలో కరోనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.
చిగుళ్ళు చెడిపోయినప్పుడు మన నోటిలో వ్యాపించిన వైరస్ లు నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి రక్తంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గౌడ్స్ డెంటల్ పరిశోధనా బృందం లీడ్ డాక్టర్ వికాస్గౌడ్ వెల్లడించారు. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోయినా, చిగుళ్ళు వాపు ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
మధుమేహం, క్యాన్సర్, పొగాకు, గుట్కా వంటి అలవాట్లు ఉన్న వారికి ఎక్కువగా చిగుళ్ళు సమస్యలు ఉంటాయని, అలాంటి వారు ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయిన దంతాలను శుభ్రం చేయించుకుంటూ నోటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధులను క్రమంగా తగ్గించవచ్చని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…