దేశవ్యాప్తంగా కరోనాతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతుంటే తాజాగా మరొక ఇన్ఫెక్షన్ ప్రజలను వణికిస్తోంది. కరోనా బాధితులు ఎక్కువగా బ్లాక్ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. బ్లాక్ ఇన్ఫెక్షన్ ను ముకోర్మైకోసస్ అని పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ గురికావడంతో అధికారులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.
గత 15 రోజుల నుంచి సూరత్ లో 40 మంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడగా ఎనిమిది మంది కంటిచూపును కోల్పోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 200 మంది ఈ బ్లాక్ ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ విధమైనటువంటి పరిస్థితులలో బ్లాక్ ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కంటిచూపును కోల్పోవడమే కాకుండా ఈ వ్యాధి వల్ల 50 శాతం పైగా మరణాల రేటు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా సోకిన వారిలో లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి బ్లాక్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెండు మూడు రోజులలో ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ బయటపడటంతో చాలా మంది కంటిచూపును కోల్పోతున్నారు. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ వల్ల మరణం కూడా సంభవించవచ్చుని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…