ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఎంతో మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎంతో మంది చిన్నారులు రోడ్డున ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.
కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులు కోల్పోయి ఎంతో మంది పిల్లలు అనాధగా మారారు. ఈ విధంగా అనాథగా మారిన చిన్నారులను చేరదీయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను గుర్తించే పనిలో ఉన్నారు.
కడప జిల్లాలో కరోనా కారణం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన 142 మంది చిన్నారులను గుర్తించినట్లు ICDS పిడి పద్మజా తెలిపారు.ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిన విధంగా తల్లిదండ్రులు కోల్పోయిన 142 మంది చిన్నారులకు 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేస్తామని అధికారులు తెలిపారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…