ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ ఎవరైనా ఏ రంగంలోనైనా అద్భుతాలు సాధించవచ్చు. అందుకు స్త్రీలు, పురుషులు, చిన్నా పెద్ద, పేద, ధనిక అనే భేదాలు ఉండవు. ఎవరైనా ఏది చేసైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. సరిగ్గా ఆ మహిళ కూడా అలాగే చేసింది. ఒకప్పుడు రిసెప్షనిస్ట్గా పనిచేసింది. కానీ కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది.
హర్యానాకు చెందిన పూజా యాదవ్ బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలలో ఎంటెక్ పూర్తి చేసింది. తరువాత కెనడా, జర్మనీలోనూ పనిచేసింది. కానీ ఆమెకు ఎందులోనూ సంతృప్తి లభించలేదు. దీంతో స్వదేశానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంది. అందులో భాగంగానే సివిల్స్ రాసింది. ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్కు ఎంపికైంది. తన కలను సాకారం చేసుకుంది.
అలా పూజా యాదవ్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయింది. 2018లో ఐపీఎస్గా నియమాకం అయింది. దీంతో ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడు ఆమె సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో ఆమె నైపుణ్యానికి, సేవలకు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. కష్టపడి చదివి ఐపీఎస్ అయి ప్రజలకు నిజాయితీగా సేవలు అందిస్తున్నందుకు ఆమె అందరి అభినందనలను పొందుతోంది.
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…
Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి పలువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు…
ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్రజలలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు…
KTR : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి…
Bandru Shobha Rani : ప్రస్తుతం తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి…
Sai Dharam Tej : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న విషయం ప్రత్యేకంగా…