సమాజంలో ఉన్న తోటి వారికి మనకు చేతనైనంత సహాయం చేయాలి. సమాజం అంటే కేవలం మనం జీవించడమే కాదు, పేద వారు జీవించేందుకు కూడా సహాయం చేయాలి. సరిగ్గా ఇలా అనుకుంది కాబట్టే ఆ మహిళ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తోంది. ఆమే.. మహారాష్ట్రకు చెందిన రహెనా షేక్.
రాయ్గడ్ జిల్లా వాజే తాలూకాలో ఉన్న ద్యాని విద్యాలయలో చదువుతున్న 50 మంది పేద పిల్లలను రహెనా దత్తత తీసుకుంది. తనకు తెలిసిన వారి ద్వారా ఆ స్కూల్ గురించి ఆమె సమాచారం అందుకుంది. ఈ క్రమంలోనే ఆ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయం చేయాలని సంకల్పించింది. తన కుమార్తె బర్త్ డే వేడుకలను జరపకుండా ఆ డబ్బుతో ఆ స్కూల్ పిల్లలకు కావల్సిన సామగ్రిని కొనిచ్చింది. వారిని ఆమె దత్తత తీసుకుని చదివిస్తోంది.
కాగా ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపు కూడా లభించింది. ఆమెకు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలె సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ను అందించారు. ఆమె 21 ఏళ్లుగా పోలీస్ సర్వీస్లో ఉండగా, ఆమె చక్కని వాలీబాల్ ప్లేయర్ కూడా. ఈ క్రమంలోనే పేద విద్యార్థుల పట్ల ఆమె చూపుతున్న కరుణకు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…
Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి పలువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు…
ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్రజలలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు…
KTR : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి…
Bandru Shobha Rani : ప్రస్తుతం తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి…
Sai Dharam Tej : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న విషయం ప్రత్యేకంగా…