ప్రస్తుతకాలంలో భోజనం చేసేటప్పుడు చాలామంది టీవీలకు అతుక్కుపోవడం, సెల్ ఫోన్ లో లీనమైపోతూ భోజనం చేస్తున్నారు. ఈ విధంగా భోజనాన్ని తినటం వల్ల అన్నపూర్ణా దేవి ఆగ్రహానికి బలి కావాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అందుకే భోజనం తినేటప్పుడు ఎంతో నిగ్రహంతో భోజనం చేయాలి.
భోజనం చేసే ముందు కాళ్ళు చేతులను శుభ్రంగా కడిగి తూర్పు లేదా ఉత్తర దిశ వైపు కూర్చొని భోజనం చేయాలి. అదేవిధంగా భోజనం తినేటప్పుడు ఎలాంటి పరిస్థితులలో కూడా మధ్యలో లేవకూడదు. అలాగే కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎంగిలి చేతితో వడ్డించుకుంటారు అలా ఎప్పుడూ చేయకూడదు.
ప్రస్తుతం జరిగే శుభకార్యాలలో భోజనాలు నిలబడి తినడం మనం చూస్తుంటాము. ఈ విధంగా తినటం వల్ల క్రమంగా దరిద్రులు అవుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొందరు కంచం ఒడిలో పెట్టుకొని తింటారు. ఈ విధంగా ఎప్పుడూ భోజనం చేయకూడదు. మరికొందరు తినే ఆహార పదార్థాలు రుచిగా లేవని వాటిని పడేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్నం పడేయటం వల్ల తీరని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…