తన మనవరాలిని ఎత్తుకొని మిద్దె పై బట్టలు ఆరవేస్తుండగా విషాదం నెలకొంది. మిద్దె పై బట్టలు ఆరవేస్తున్న క్రమంలో తడి బట్టలు పక్కనే ఉన్న కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ కి గురై తల్లి కూతురు మనవరాలు మృతి చెందిన ఘటన సింగారపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అంబేడ్కర్ నగర్కు చెందిన పిచ్చుమణి భార్య ఇంద్ర ఆమె కూతురు మహాలక్ష్మి. తన కూతురికి మిట్టపల్లికి చెందిన శివ అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడు సంవత్సరాల కూతురు ఉంది. ఇటీవల అత్తింటి నుంచి మహాలక్ష్మి తన కూతురితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇంద్రజ తన మనవరాలినెత్తుకుని మిద్దెపై బట్టలు ఆరేస్తూ ఉన్నారు.
బట్టలు ఆరేస్తున్న క్రమంలో తడి బట్టలు కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యారు.ఈ క్రమంలోనే ఇంద్రజ గట్టిగా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని మహాలక్ష్మి పరుగులు తీసింది. ఈ క్రమంలోని తన తల్లిని రక్షించే క్రమంలో మహాలక్ష్మి కూడా మృత్యువాత పడింది. ఈ విధంగా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…