ఒక ప్రభుత్వ కొలువులో ఉంటూ సామాజిక బాధ్యతలు నిర్వహించాల్సిన ఉద్యోగి తన విధుల పట్ల తప్పుడు మార్గం ఎంచుకుంది. సమాజానికి సేవ చేయాల్సింది పోయి.. సమాజానికి ద్రోహం చేస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ పట్టుబడింది. ఈ క్రమంలోనే ఆమెను విచారించగా సుమారు పాతిక లక్షల వరకు దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇంతకీ మహిళా కానిస్టేబుల్ ఏం చేసింది..? ఏంటి ?అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ క్రమంలోనే సదరు హెడ్ కానిస్టేబుల్ పై అనుమానాలు రావడంతో పోలీసులు తనపై నిఘా ఉంచి గైక్వాడ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే సదరు హెడ్ కానిస్టేబుల్ సుమారు పాతిక లక్షల వరకు వస్తువులను దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సదరు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా దొంగ దారులు వెతుక్కుంటే ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…