సూపర్ స్టార్ మహేష్ బాబు హోలీ పండుగ సందర్భంగా తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలే సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ దుబాయ్లో పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా హోలీ పండుగ సందర్భంగా మహేష్ ట్విట్వర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు.
అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అందరం బాధ్యతగా ఉంటూ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాం. ఈ హోలీ మీకు ప్రియమైన వారి నుంచి మరింత ప్రేమను అందించాలి.. అని మహేష్ అన్నాడు.
కాగా సర్కారు వారి పాట మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో విడుదల కానుంది. ఇక ఇటీవలే మహేష్ కు చెందిన మహర్షి మూవీకి 2 నేషనల్ ఫిలిం అవార్డులు లభించాయి. దీంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సర్కారు వారి పాట మూవీ తదుపరి షెడ్యూల్ గురించి ఎప్పుడు వార్త చెబుతారా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…