కుక్క‌ల‌కు, గుర్రాల‌కు పెన్ష‌న్ ఇస్తున్న దేశం.. ఎందుకంటే..?

Friday, 2 April 2021, 1:57 PM

మనదేశంలో పెన్షన్ అంటే కేవలం వికలాంగులు, వృద్ధులకు మాత్రమే ప్రభుత్వం నుంచి అందే సహకారం అని చెప్పవచ్చు.ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం…

వైరల్ గా మారిన అజయ్ దేవగన్ లుక్..!

Friday, 2 April 2021, 1:24 PM

టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిలిమ్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో…

సినిమా సెట్ లో భయంకరంగా కొట్టుకున్న బిగ్ బాస్ సోహైల్, క్రూ.. వీడియో వైరల్

Friday, 2 April 2021, 1:20 PM

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా పాల్గొని ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సోహైల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస…

కరోనా పాజిటివ్.. 6 రోజుల తర్వాత ఆస్పత్రిలో చేరిన టెండూల్కర్..

Friday, 2 April 2021, 12:11 PM

దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబై, మహారాష్ట్ర ప్రాంతాలలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం…

జూన్ 7న యాపిల్ వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్‌ కాన్ఫ‌రెన్స్.. ఈసారి కూడా వ‌ర్చువ‌ల్‌గానే..!

Wednesday, 31 March 2021, 3:09 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ప్ర‌తి ఏటా వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్‌ కాన్ఫ‌రెన్స్ (WWDC)ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఈసారి కూడా ఈ స‌ద‌స్సును…

లోగోను మార్చిన షియోమీ.. స్మార్ట్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల మార్కెట్‌లోకి ప్ర‌వేశం..

Wednesday, 31 March 2021, 2:57 PM

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీ కంపెనీ షియోమీ త‌న లోగోను మార్చింది. ఇంత‌కు ముంగు ఎంఐ అనే అక్ష‌రాల చుట్టూ నారింజ రంగులో ఉన్న చ‌తుర‌స్రాకార బాక్స్…

జెన్‌బుక్‌, వివోబుక్ సిరీస్‌లో అసుస్ నుంచి నూత‌న ల్యాప్‌టాప్‌లు

Wednesday, 31 March 2021, 2:44 PM

అసుస్ కంపెనీ భార‌త్‌లో జెన్‌బుక్‌, వివోబుక్ సిరీస్‌లో ప‌లు ల్యాప్‌టాప్‌ల‌ను విడుద‌ల చేసింది. వీటి ధ‌ర‌లు రూ.54వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అన్ని ల్యాప్‌టాప్‌ల‌లోనూ ఏఎండీకి చెందిన…

గెలాక్సీ ఎస్‌20 ఎఫ్ఈ 5జి వేరియెంట్ విడుద‌ల‌.. ఫీచ‌ర్లు, ధ‌ర వివ‌రాలు..

Wednesday, 31 March 2021, 2:33 PM

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న గెలాక్సీ ఎస్‌20 ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిష‌న్‌) స్మార్ట్‌ఫోన్‌కు గాను 5జి వేరియెంట్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల…

శ్రేయాస్ అయ్య‌ర్ ఔట్‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌..

Tuesday, 30 March 2021, 10:23 PM

ఐపీఎల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ టీమ్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ ఎడిష‌న్ ప్రారంభ‌మ‌వుతున్న విష‌యం…

రైల్వే ప్ర‌యాణికుల‌కు చేదువార్త‌.. ఇకపై రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చార్జింగ్ కుద‌ర‌దు..

Tuesday, 30 March 2021, 10:08 PM

రైళ్ల‌లో వెళ్లే ప్ర‌యాణికుల‌కు ప‌లు స‌దుపాయాలు అందుబాటులో ఉంటాయ‌న్న విష‌యం విదిత‌మే. ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టుకునేందుకు కూడా స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే రైలు ప్ర‌యాణికులు ఇక‌పై…