కరోనా బారిన పడిన వారికి చికిత్సను అందించేందుకు ఆనందయ్య మందును అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వివాదం నెలకొన్నా హైకోర్టు తీర్పుతో మళ్లీ మందు పంపిణీ ప్రారంభమైంది.…